ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు తాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల దినోత్సవాన్ని మున్సిపల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఓ శక్తిగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవత
తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ నేతృత్వంలో నిర్వహించిన 2కే
రాష్ట్రంలోని వృద్ధులందరికీ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా మారి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఉన్న పళంగా ధరలు పెంచి పేదలను భయపెడుతున్నారు. బీజేపీ సర్కారు పుణ్యమా అని పేదలు కనీ�
విజయ పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రకటించిన లీటరు రూ.4 ప్రోత్సాహక నగదు బకాయి డబ్బులను వెంటనే విడుదల చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనసభ ప�
వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో బుధవారం నుంచి నిర్వహించే అతిరుద్ర మహాయజ్ఞానికి జరుగుతున్న ఏర్పా ట్లను బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే ఆనంద్ పరిశీ లించారు.
వికారాబాద్, ఆగస్టు 5 : కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సం
ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం
మర్పల్లి, ఆగస్టు 4 : వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. గురువారం మర్పల్లి మండలం షాపూర్తండాలో మీతో-న�
ధారూరు, ఆగస్టు 02: గ్రామంలో ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని సంబంధిత అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూర�
వికారాబాద్, ఆగస్టు 1 : దళిత బంధు పథకంతో ఉన్నతమైన స్వయం ఉపాధి పొందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసం ముందు దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన జేసీబీ, ట్రాక్టర్ల�
వికారాబాద్, జూలై 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల ఉత్పత్తుల పై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత
వికారాబాద్, జూలై 12 : ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం మర్పల్లి మండలం కొంశట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుఎమ్మె