ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పర�
మర్పల్లి, జూలై 1 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ విజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్రావు, మహేం�
రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�
ధారూరు, జూన్ 20: దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు క�
గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామం లో ఏ
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడి�
వికారాబాద్, జూన్ 9 : ఉచిత కంటి వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వై�
వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంల�
కోట్పల్లి, జూన్ 01 : గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడొద్దనే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని చేపట్టామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అ
కోట్పల్లి, మే 31 : గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి వెంటనే సంబంధిత అధికారుల సమక్ష్యంలోనే సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర�
వికారాబాద్, మే 3 : సమాజ మార్పుకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్�
వికారాబాద్, ఏప్రిల్ 28 : రైతులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో వ్యవసా�
ధారూరు, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరి పాలనలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డా. ఆనంద్ అన్న�