సీఎం కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు మహేందర్రెడ్డి, దారెడ్డి వెంకట్రెడ్డి, శ్రీహరియాదవ్, కర్నె శివప్రసాద్ తదితరులున్నారు.
-షాబాద్, మే 16