బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మండలాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఆధిక్యంలో క�
MLA Kale Yadaiah | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడి సాధించి..భావి తరాలు గుర్తించుకునేలా పాలిస్తున్న నేత సీఎం కేసీఆర్ అని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale Yadaiah) అన్నారు. సోమవారం షాద్నగర్�
జేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి, మడికట్టు, తల్లారం, దుద్దాగు గ్రామాల్లో బీఆర్ఎస్ న�
Minister KTR | పనిచేసే నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని.. ప్రజా సమస్యల కోసం పాటు పడుతున్న చేవెళ్ల బీర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య (MLA Kale Yadaiah)ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Mi
కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల పాలనలో గొంతు తడుపు కోవడానికి గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడేవారిని, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీళ్లు అందుతున్నాయని ఎమ్మెల్యే , బ
MLA Kale Yadaiah | మహానీయులు చూపిన దారి అనుసరణీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని రేఘడిగణపూర్ గ్రామంలో మంగళవారం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్ర�
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత ఐలమ్మ ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమ�
ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తన సొంత నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేవెళ్ల ఆరోగ్య రథం �
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్�
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
అసహాయుల పట్ల ఔదార్యాన్ని చూపి సీఎం కేసీఆర్ పెంచిన రూ.4,016 పింఛన్ రంగారెడ్డి జిల్లాలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెంచిన పింఛన్కు సంబంధించిన మంజ�