కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల పాలనలో గొంతు తడుపు కోవడానికి గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడేవారిని, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీళ్లు అందుతున్నాయని ఎమ్మెల్యే , బ
MLA Kale Yadaiah | మహానీయులు చూపిన దారి అనుసరణీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని రేఘడిగణపూర్ గ్రామంలో మంగళవారం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్ర�
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత ఐలమ్మ ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమ�
ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తన సొంత నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేవెళ్ల ఆరోగ్య రథం �
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్�
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
అసహాయుల పట్ల ఔదార్యాన్ని చూపి సీఎం కేసీఆర్ పెంచిన రూ.4,016 పింఛన్ రంగారెడ్డి జిల్లాలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెంచిన పింఛన్కు సంబంధించిన మంజ�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్లకు 100 పడకల దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేయడంతోపాటు వైద్య పరికరాల కోసం రూ.17.50కోట్ల ని
మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ర్టానికి తిరుగులేదని, సంక్షేమ పథకాల అమలులోనూ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని మోకిల గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ను సోమవారం ప్రారంభించారు. ఈ �
సీఎం కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద శ్�
దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయన నాయకత్వం కోసం బీఆర్ఎస్ నేతలు కష్టపడి పనిచేయాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్న