మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబురాలు అంబరాన్ని తాకేలా వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ కట్టి పొదాము పదా బిడ్డా అన్నట్లుగా ట్రాక్టర�
శంకర్పల్లి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరు గ్రామ పంచాయితీ వద్ద జరిగిన రైతుబంధు సంబరాల్లో ప
మొయినాబాద్ : గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కి
నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్, వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజా కార్యక్ర
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల పరిధిలోని గొల్లగూడ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి నామ స్మరణతో పడిపూజ ప్రాంగణం మార్మోగింది. ముఖ్యంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. �
మొయినాబాద్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా ఆదుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కల్�
మొయినాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు. మండలంలో మొత్తం ఎన్ని ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి, ఏమేమి పనులు చేయిస్తున్నారు అని సంబంధిత అధ�
శంకర్పల్లి : పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం నవాబ్పేట్ మండలం తన స్వగ్రామమైన చించల్పేట్లో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన అనారోగ�
శంకర్పల్లి : యువకులు దైవ చింతనను అలవరుచుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తా సమీపంలోని అయ్యప్ప స్వామి దేవ
చేవెళ్ల టౌన్ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారురు మండలం ఓసుపల్లి గ్రామానికి చెందిన
నవాబుపేట : చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మండలాల్లోని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్ధేశంతో ‘శుభోదయ’ కార్యక్రమం చేపట్టానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవాబుపేట మం
వికారాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన కూర మహతి స్వర్ణ పథకం సాధించింది. శుక్రవారం వికారాబాద్ అటవీ శాఖ అతిథి గృహంలో సైక్లింగ్ గ్రూప�