మొయినాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు. మండలంలో మొత్తం ఎన్ని ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి, ఏమేమి పనులు చేయిస్తున్నారు అని సంబంధిత అధ�
శంకర్పల్లి : పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం నవాబ్పేట్ మండలం తన స్వగ్రామమైన చించల్పేట్లో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన అనారోగ�
శంకర్పల్లి : యువకులు దైవ చింతనను అలవరుచుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తా సమీపంలోని అయ్యప్ప స్వామి దేవ
చేవెళ్ల టౌన్ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారురు మండలం ఓసుపల్లి గ్రామానికి చెందిన
నవాబుపేట : చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మండలాల్లోని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్ధేశంతో ‘శుభోదయ’ కార్యక్రమం చేపట్టానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవాబుపేట మం
వికారాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన కూర మహతి స్వర్ణ పథకం సాధించింది. శుక్రవారం వికారాబాద్ అటవీ శాఖ అతిథి గృహంలో సైక్లింగ్ గ్రూప�
శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా తిష్టవేసిన సమస్యల పరిష్కారినికై శుభోదయం కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆలాం�
షాబాద్ : ప్రభుత్వ నిధులతో గ్రామాలన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడులో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్, నవంబర్ 11: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శు భోదయం కార్యక్రమంలో భాగం గా జడ్పీటీసీ అవి�
షాబాద్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల �
మొయినాబాద్ : ప్రజల సౌకర్యార్థం మూసీ నదిపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవ్వగానే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�
చేవెళ్ల టౌన్ : సమస్యల పరిష్కారానికి ‘శుభోదయం’ అనే కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్య�
చేవెళ్లటౌన్ : ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధి�