షాబాద్ : ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని చందనవెళ్లి గ్రామానికి చెందిన రాంరెడ్డికి రూ. 2లక్షలు, మల్లేశ్కు ర
చేవెళ్ల టౌన్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కమిటీ�
చేవెళ్ల టౌన్ : సీఎం సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవునిఎరవల్లి గ్రామానికి చెందిన దండు కిష్టమ్�
పదిరోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నేటి నుంచి 18వరకు మండల కమిటీలు ఏర్పాటు చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ల
మరో 9 లక్షల చేపపిల్లలు అందజేస్తాం జిల్లాకు 25లక్షల పెద్ద, 14లక్షల చిన్న చేపపిల్లలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి కోట్పల్లి/ధారూర్ : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలు�
ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని �
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో బంగారు మైసమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ కార్యాక్రమానికి ఎమ్మె�
ఆయన ఒక్కటంటే మేము పది అంటాం సీఎంపై వ్యక్తిగత విమర్శలు సహించం పాదయాత్రకు జనం స్పందన కరువు బండిది పావలాకు పనికిరాని యాత్ర వైషమ్యాలు రొచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు మీడియాతో మాజీ మంత్రి మహేందర్రెడ్డి, ఎ�
చేవెళ్ల టౌన్ : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎరవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎం�
శంకర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 50రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మున్సిపల్ పరిధిలోని హ
మొయినాబాద్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో పరిపాలన కొనసాగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబే�
శంకర్పల్లి : ముఖ్య మంత్రి చంద్రశేఖర్రావు యువతకు ప్రాధాన్యత ఇస్తూ, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని సింగాపురానికి �