శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా తిష్టవేసిన సమస్యల పరిష్కారినికై శుభోదయం కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆలాం�
షాబాద్ : ప్రభుత్వ నిధులతో గ్రామాలన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడులో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్, నవంబర్ 11: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శు భోదయం కార్యక్రమంలో భాగం గా జడ్పీటీసీ అవి�
షాబాద్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల �
మొయినాబాద్ : ప్రజల సౌకర్యార్థం మూసీ నదిపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవ్వగానే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�
చేవెళ్ల టౌన్ : సమస్యల పరిష్కారానికి ‘శుభోదయం’ అనే కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్య�
చేవెళ్లటౌన్ : ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధి�
శంకర్పల్లి : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిగార్డెన్స్లో మున్సిపల్, మండల
మొయినాబాద్ : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 57, షాదీముబారక్ 15 చెక్కులు పంపిణీ చేశార�
చేవెళ్ల టౌన్ : బీజేపీ దళిత వ్యతిరేకని, వారి అభివృద్ధిని ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతు న్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించా రు. బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జూరాబాద్�
మొయినాబాద్ : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో సురంగల్ గ్రామానికి చెందిన రాకంచర్ల వరలక్ష్మి ఏర్పాటు చేసిన ఆగ్రో రైతు సేవా
వికారాబాద్ : సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం నవాబుపేట మండల పరిధిలోని పుల్మామిడి గ్రామంలో మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ
చేవెళ్లటౌన్ : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వైద్యులకు సూచించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ