శంకర్పల్లి : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిగార్డెన్స్లో మున్సిపల్, మండల
మొయినాబాద్ : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 57, షాదీముబారక్ 15 చెక్కులు పంపిణీ చేశార�
చేవెళ్ల టౌన్ : బీజేపీ దళిత వ్యతిరేకని, వారి అభివృద్ధిని ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతు న్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించా రు. బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జూరాబాద్�
మొయినాబాద్ : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో సురంగల్ గ్రామానికి చెందిన రాకంచర్ల వరలక్ష్మి ఏర్పాటు చేసిన ఆగ్రో రైతు సేవా
వికారాబాద్ : సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం నవాబుపేట మండల పరిధిలోని పుల్మామిడి గ్రామంలో మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ
చేవెళ్లటౌన్ : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వైద్యులకు సూచించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ
చేవెళ్ల రూరల్ : ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం ఊరెళ్ల గ్రామంలో సర్పంచ్ జహంగీర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్�
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కార్యక్రమాలు శంకర్పల్లిలో చీరల పంపిణీలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అ�
షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో
చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు
మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహావిష్కరణ హాజరై ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల టౌన్ : భావితరాలకు మహానీయురాలి చరిత్ర తెలువాలని 5వ తరగతిలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ప
శంకర్పల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యె కాలె యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్కి చెందిన శంకర్పల్లి ఏఎంసీ మాజీ డ�
చేవెళ్ల టౌన్ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని న