ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని.. వాటిని మనందరం గమనిస్తుండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధ�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని.. కేజీ టూ పీజీ విద్యను అందించాలన్నదే సర్కార్ సంకల్పమని మంత్రి సబితారెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన 21మంది లబ్ధిదార�
షాబాద్ : తిరుమల తిరునతి వేంకటేశ్వర స్వామిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య అక�
షాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను కలిసి ఎమ్మెల్యే రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి దళితబంధు పథకం అమలు చేయ�
షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి �
మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబురాలు అంబరాన్ని తాకేలా వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ కట్టి పొదాము పదా బిడ్డా అన్నట్లుగా ట్రాక్టర�
శంకర్పల్లి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరు గ్రామ పంచాయితీ వద్ద జరిగిన రైతుబంధు సంబరాల్లో ప
మొయినాబాద్ : గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కి
నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్, వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజా కార్యక్ర
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల పరిధిలోని గొల్లగూడ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి నామ స్మరణతో పడిపూజ ప్రాంగణం మార్మోగింది. ముఖ్యంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. �
మొయినాబాద్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా ఆదుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కల్�