షాబాద్ : తిరుమల తిరునతి వేంకటేశ్వర స్వామిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య అక్కడ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు రాంరెడ్డి, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.