Robbery | హోటల్లో దొంగతనానికి వచ్చిన ఓ చోరుడు.. అక్కడ ఎంతసేపు వెతికినా చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో 'పాపం, ఇది పేద హోటల్ లాగా ఉంది. మనమే దానం చేసి పోదాం' అని తన జేబులో ఉన్న రూ. 20 నోటు తీసి టేబుల్పై పెట్టి వెళ్ల�
సీఎం కేసీఆర్ పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టు. గతంలో చాలా వరకు అనుబంధ గ్రామాల్లో �
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో చిరుధాన్యాలను సేకరించడంతో పాటు మామిడి కాయల సేకరణ, విక్రయాలు నిర్వహించేది. కానీ నేడు
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు
వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది న్యాక్ సంస్థ. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అర్హత కలిగినవారికి పలు కోర్సుల్లో మెళకువలను నేర్పుతున్నది. ప్రధానంగా మహిళల �
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతున్నది. టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న ప్రత్యేక సంస్కరణలతో బస్సులకు ప్రజాదరణ పెరిగింది. దీంతో దాదాపుగా అన్ని రూట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు
మండలంలో పూల సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి. వరుసగా పండుగలు, శుభకార్యాలు రావడంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకూ లాభాల పంట పడుతున్నది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో రైతులు సాధారణ పంటలతో పాటుగా �
దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో తొలి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాతం, అభిషేక�
సరదాగా ఈత కొట్టేందుకు లోతు తెలియని నీటి గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసు�
77.10 లక్షలకుగాను 80 లక్షలకు పైగా మొక్కలు నాటడం పూర్తి ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ పకడ్బందీగా సంరక్షణ చర్యలు హరితనిధితో హరితహారానికి పుష్కలంగా నిధులు ఏడేండ్లలో నాటిన మొక్కలు 5.6 కోట్లు రంగారెడ్డి, సెప్టెంబ�
ఆగస్టులో జిల్లా సరాసరి భూగర్భ నీటి మట్టం 5.6 మీటర్లు జూలైతో పోలిస్తే ఆగస్టులో 2.33 మీటర్లు పైకి.. తాండూరు మండలం కోటబాస్పల్లిలో అత్యంత తక్కువ లోతులోనే .. పరిగి, సెప్టెంబర్ 2: వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు భా�