ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ
అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ కృషి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మల్కాపూర్, చేవెళ్ల, ఆలూర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు పాల్గొన్న రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డ�
రంగు రంగుల భవనాలు, సకల సౌకర్యాలు రూ.40లక్షలతో వసతులు కల్పించిన నిర్మాణ్ సంస్థ వాటర్ ఫిల్టర్, డైనింగ్ హాల్, టాయిలెట్లు మరెన్నో.. అందుబాటులో నాణ్యమైన బోధన ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ఇంగ్లిష్ �
మూడు రోజులపాటు సామాజిక కార్యక్రమాలు 15న ఆశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, 16న రక్తదాన శిబిరాలు 17న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం.. ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులు టీఆర్ఎస్ జిల్లా అధ్య
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాల క్రమబద్ధీకరణకు మరో చాన్స్ మరోసారి జీవో 58, 59 కింద భూముల క్రమబద్ధీకరణ ఈనెల 21 నుంచి మార్చి ఆఖరు వరకు దరఖాస్తుకు గడువు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీ
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14: మండలంలోని మంగల్పల్లి గ్రామంలో అత్యంత మహిమగల మహమ్మాయిదేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర�
లష్కర్గూడ గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్శాఖ కమిషనర్ శరత్ అబ్దుల్లాపూర్మెట్, ఫిబ్రవరి 14 : మండలంలోని లష్కర్గూడ గ్రామంలో పంచాయతీరాజ్శాఖ కమిషనర్ శరత్ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. గ్రా
రంగారెడ్డి జిల్లాకు మొత్తం 93 మంజూరు మిగతావి త్వరలో ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు పల్లె దవాఖానల్లో నెలరోజులుగా అందుతున్న వైద్యం మొన్నటివరకు ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఉపకేంద్రాల నిర్వహణ ప్రస్తుతం ఎంబీబీ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.105 కోట్ల నిధులతో నాలాల పనులు బడంగ్పేట్లో రూ.60 కోట్లు, బాలాపూర్లో రూ.29 కోట్లతో.. ప్రతిపాదనలు సిద్ధం తీరనున్న వరద నీటి సమస్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే మం
కడ్తాల్, ఫిబ్రవరి 12: సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకొని సన్మార్గంలో నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రజ
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రూ. 90లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం షాద్నగర్, ఫిబ్రవరి12: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను వందశాతం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాద�
షాద్నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100శాతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే ప్రతి పల్లెలో లక్షల నిధులను వెచ్చించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవ�
రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో ప్రతిభ చూపిన జడ్పీ హైస్కూల్ విద్యార్థి గుండా శ్రీనివాస్ వ్యర్థ వాయువులతో విద్యుత్ ఉత్పత్తి నమూనా ప్రదర్శనపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆకట్టుకుంటున్న ప్రాజెక్ట్.. చిన�