షాద్నగర్టౌన్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరిని భాగస్వాములను చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ గీతారాధిక అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని పట్టణ
షాబాద్ : తిరుమల తిరునతి వేంకటేశ్వర స్వామిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య అక�
అధికారుల చొరవతో కోర్టుల్లో భూముల కేసులు నెగ్గుతున్న ప్రభుత్వం నెల రోజుల్లో మూడు కేసుల్లో రూ.65వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరం మణికొండజాగీర్ భూములు ప్రభుత్వానివేనని తాజాగా సుప్రీం కోర్టు తీర్పు 1654
జిల్లాలోని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 55 పంచాయతీరాజ్ రోడ్లకు రూ.23.41 కోట్లు, 21 ఆర్అండ్బీ రోడ్లకు రూ.38 కోట్లు త్వరలో పనుల ప్రారంభానికి అధికారుల చర్యలు నెల రోజుల్లోపే పూర్తికానున్న టెండ�
ఆదర్శంగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో పాటు డిజిటల్ తరగతులు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీ ఏర్పాటు ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఎమ్మెల్యే మంచిరె
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రేపు పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ�
ఐదెకరాల్లో స్టేడియం ఏర్పాటు రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు, యువకుల చిరకాల వాంఛ అయిన స్టేడియం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఇబ్రహీంపట్నానికి �
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణుల సన్నాహాలు దిశానిర్ధేశం చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తుర్కయాంజాల్, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం నియోజకవ�
మంచాల, ఫిబ్రవరి 6 : ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈ నెల 9న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, యువజన విభాగం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీఆర్ఎస్ యువజన వి�
శంకర్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
కేశంపేట : గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులందరం సమన్వయంతో పని చేద్దామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరు, దేవునిగుడితండా, �
యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో సరస్వతీదేవి పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకుని జ్ఞానసరస్వతీ మందిరంలో ఆదివారం వసంతపంచమి కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. జ్ఞాన సరస�