ఆగస్టులో జిల్లా సరాసరి భూగర్భ నీటి మట్టం 5.6 మీటర్లు జూలైతో పోలిస్తే ఆగస్టులో 2.33 మీటర్లు పైకి.. తాండూరు మండలం కోటబాస్పల్లిలో అత్యంత తక్కువ లోతులోనే .. పరిగి, సెప్టెంబర్ 2: వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు భా�
ప్రతి నెలా మూడో శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ విద్యార్థుల ప్రతిభ, పాఠశాలల్లో సమస్యలపై చర్చ మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ ఆదిబట్ల, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల
తక్కువ సమయం..ఎక్కువ ఆదాయం షెడ్డు నిర్మాణానికి సబ్సిడీ అందజేస్తున్న రాష్ట్ర సర్కార్ సంవత్సరం పొడవునా పంటలు పట్టుపురుగుల పెంపకంతో లాభాలు యాలాల సెప్టెంబర్ 2 : ముడి పట్టు తయారీకి పట్టు పురుగుల పెంపకాన్ని �
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు ఇబ్రహీంపట్నం సివిల్దవాఖానలో జరిగిన ఘటనపై ప్రారంభమైన విచారణ మృతుల కుటుంబసభ్యులను కలుస్తామని వెల్లడి ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2: ఇబ్రహీంపట్నం సివిల�
మంబాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వృద్ధురాలిని తన్నుతూ, విచక్షణారహితంగా కొట్టిన మనుమడు గోవర్ధన్ ఫోన్లో వీడియో తీసిన స్థానికులు పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని కోరుతు
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లా హైదరాబాద్కు ఆనుకొని ఉండడం.. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన వనరులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు షురూ అయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు మంగళవారం ప్రభుత్వ దవా
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైట్ను అమలు చేస్తున్నదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ
సంత్ సేవాలాల్ యావత్ జాతికి ఆదర్శ ప్రాయులని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడ�
ఆశ కార్యకర్తలకు మరింత పకడ్బందీగా ఆరోగ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన ఆశ కార్యకర్తలకు స్మార్�