రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1400 అంగన్వాడీలు ఈ నెల 31 వరకు పోషక మాసోత్సవాలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నెల రోజులు కార్యక్రమాలు ఆరేండ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి చర్యలు లక్ష మంది పిల్లల ఆరోగ్యమే ఈ పథకం �
మొయినాబాద్ : విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన కనగళ్ల యాదయ్య(58) గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పని చేస్త
గ్రామంలో ప్రగతి పరుగులు పంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలింపు మిషన్ భగీరథతో తీరిన తాగునీటి సమస్య సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణ�
పల్లె ప్రగతి కార్యక్రమంతో మారిన గ్రామ రూపురేఖలు వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, పారుశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ ప్రతి రోజు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మ�
కడ్తాల్, జూన్ 17 : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవర�
యాచారం, మే 2 : మండల కేంద్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పంచాయతీ మధ్యాహ్నం తరువాత వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించింది. పంచాయతీ నిబంధనలను పాటిస్తూ నాలుగు రోజులుగా వ్య
నేటి ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఒక్కో రౌండ్లో 4 వార్డుల చొప్పున కౌంటింగ్ 3 రౌండ్లలో తేలనున్న ఫలితం సెంటర్కు వచ్చే ప్రతి ఒక్కరికీ కొవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే పాస్లు జారీ అభ్యర్థి తర
వేసవి కాలం.. మూగ జీవాల గొంతెండుతోంది ఆపద కాలంలో దాహం తీర్చేందుకు వినూత్న ప్రయత్నం శునకాలు, పక్షులు, ఇతర చిరుప్రాణుల కోసం నీటి తొట్ల ఏర్పాటు అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీవాసుల ఆదర్శనీయమైన ఆలోచన అరుణాచల శ�
అతిపిన్న వయసులో రికార్డులుచిన్నారులకు అరుదైన గుర్తింపు75 రోజుల శిక్షణ తీసుకున్నాకే రంగంలోకి..ట్రైనింగ్లో శక్తి సామర్థ్యాల పరిశీలనకిలిమంజారో ఎక్కేస్తున్నారు..g ఆసక్తితో పాటు ఆరోగ్యమూ ముఖ్యమేవ్యాయామం,
రూ. 50 లక్షలతో పనులు18 సీసీ కెమెరాలు ఏర్పాటుజిగేల్మంటున్న విద్యుత్దీపాలుకళకళలాడుతున్న ప్రకృతి వనంఏ వీధి చూసినా సీసీ రోడ్లే చేవెళ్ల రూరల్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధిక నిధులు వెచ్చించడ�
సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాబాద్, మార్చి 31: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లో ళ్ళ �
యాచారం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి పోర్టల్ పనితీరు భేషుగ్గా ఉందని సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి అన్నారు. మండల తాసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె కేంద్రం బృ�