బీజేపీ స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ ప్రజలను మోసపుచ్చేలా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు.
పూలను పూజించడం తెలంగాణ సంస్కృతి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దసరా పండుగ రోజున రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డా కొత్త చీరె కట్టుకొని సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాం�
గిరిజనుల పోడుహక్కు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోడుపట్టాల జారీ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 140పై కలెక్టరేట్లో
గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాజ్భవన్ రాజకీయ కేంద్రంగా మారిందంటున్న విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ వ్యాఖ్యలపై అభ్యంతరం మనోభావాలను దెబ్బతీస్తే సహించం మంత్రి అజయ్, ఉభయ జిల్లాల టీఆర్ఎస్ తాతా మధు, రేగా కాంతారావు గవర్�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలున్న పేదలకు వరంలా మారాయని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల�
46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి అభినందించింది ఏజెన్సీ విద్యార్థుల కోసమే కొత్తగూడేనికి మెడికల్ కాలేజీ అభివృద్ధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ము�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజ�
Bhadrachalam | ఉగ్రగోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది.
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్తో పాటు అవసరమైన వాహనాలను సమకూర�
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స�
ప్రధాని నరేంద్రమోదీవి దివాలాకోరు విధానాలు వాటిని తిప్పికొట్టగల సత్తా సీఎం కేసీఆర్కే ఉంది ఖమ్మం కేసీఆర్ కృతజ్ఞత సభలో మంత్రి పువ్వాడ ఎంపీలు వద్దిరాజు, పార్థసారథిరెడ్డికి ఘన స్వాగతం పాల్గొన్న ఎంపీ నామ�
ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా అప్పులు చేస
చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాది ద్వారా మల్లన్నకు నోటీసులు పంపించారు.