హైదరాబాద్ : నవీన్ కుమార్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షాకిచ్చారు. పలు సందర్భాల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తీన్మార్ మల్లన్నకు పు�
RTC nursing college | తార్నాక హాస్పిటల్లో నర్సింగ్ కోర్సులు ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ నర్సింగ్ కాలేజీని (RTC nursing college) ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మమత మెడికల్ కాలేజీలో సీట్లను బ్లాక్చేసి దందా చేస్తున్నట్టు గవర్నర్కు ఫిర్యాదు చ�
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ సహా అనేక కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఈ ఘటనను టీఆర్ఎస్కు ఆపాదిస్తూ బీజేపీ శ్రేణులు వీరంగానికి దిగాయి.
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన దిన శుభాకాంక్షలు.
Minister Puvvada Ajay Kumar | రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో �
TSRTC | రాష్ట్ర రవాణా శాఖపై ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ సమీక్షిస్తున్నారు. ప్రధ�
Minister Puvvada Ajay Kumar | పౌరసేవల్లో రవాణాశాఖ ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు రావడంపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అందుబాటులోకి
విద్యార్థుల తల్లిదండ్రుల వినతికి స్పందించిన మంత్రి పువ్వాడ పాఠశాలకు ప్రత్యేక బస్సు నడిపించిన టీఎస్ ఆర్టీసీ రఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో తరలించడం కేవలం ప్రైవేటు విద్యాసంస
అఖిలపక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ కొత్తగూడెం, అక్టోబర్ 31: పోడు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర�
హయత్నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హయత్నగర్ ఆర్టీసీ బస్ డిపో రోడ్డును వెడల్పు చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమా�
నూతన ఈవీ పాలసీతో పెరుగుతున్న కొనుగోళ్లు ఎంజీ ఈ-వాహనాలు ఆవిషరణలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని,