ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సాహం.. : మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కు�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత బస్ డిపో దుర్గా కళా మందిర్ వరకు రూ.1 కోటితో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రభ
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
రాష్ర్టానికి ఏం చేశారని కిషన్రెడ్డి యాత్ర? తెలంగాణకు మొండిచేయిచూపుతున్న కేంద్రం రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ ధ్వజం ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజలకు ఏమిచేశారని కేంద్రమంత్రి క�
మంత్రి పువ్వాడ | మిర్చి సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
నదీ జలాల వాటా కోసం ఎవరితోనైనా పోరాడుతాం మంత్రులు పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్రావు ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను దోచుకునేవాళ్లను దొంగలనే అంటారని రవాణా శా�
మంత్రి పువ్వాడ| ఒలింపిక్ డే సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్�
మాదాపూర్, జూన్ 12 : రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, రాబోయే రెండేండ్లలో వైద్య రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన�
నగరంలో పూర్తయ్యాక ఇతర జిల్లాల్లో డ్రైవ్.. ప్రతీ డ్రైవర్ వ్యాక్సిన్ వేసుకోవాలి.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్: డ్రైవర్లందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆరో�
కరోనా బాధితులకు మంత్రి పువ్వాడ అభయం ఖమ్మం దవాఖానలోని కొవిడ్ వార్డు సందర్శన ఖమ్మం సిటీ, మే 17: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొవిడ్ బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు. దవాఖానలో చికిత్స పొందుతు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్రం వివక్ష తగదు: ఎంపీ నామా ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నేతలకు కలలో కూడా తానే కనబడుతున్నానని, తనను కలువరించకుండా వారికి ఒక్కరోజు కూడా నిద్రపట్టడ�