రాష్ట్రంలో ఇసుక వినియో గం పెరుగుతున్నా, ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం రావడం లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరప్షన్ పెరిగిపోతున్నదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లదే హవా నడుస్తున్నదని.. భూ మాఫియా పేట్రేగిపోతున్నదంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్య
రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్' అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. రెండో దశలో జాగ లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడ
కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ప్రఖ్యాత ఎల్అండ్టీ, నాగార్జున కంపెనీలను కాదని.. మేఘా ఇంజినీరింగ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏ ప్రాత�
ధరణి పోర్టల్ నిర్వహణ పేరుతో బీఆర్ఎస్ హయాంలో రైతుల డాటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారంటూ విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేయబోతున్నది. 2014కు ముందు న్న నిషేధిత భూముల జాబితాను అమలుచే�
రైతు భరోసాపై క్యాబినెట్లో మంత్రు ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని సమాచారం.
రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించునన్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలి
‘హైదరాబాద్లో రియల్ఎస్టేట్ రంగం పడిపోలేదు. చంద్రబాబు రాగానే ఏపీకి పెట్టుబడులు పోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. హైదరాబాద్-బెంగళూరు కేంద్రంగానే పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతికి తరుచుగా వ
ఇంటిజాగ ఉండి పూరి గుడిసెలు, కచ్చ ఇండ్లు ఉన్నవారికే తొలి విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. వికలాంగులు, వితంతువులు, తదితర నిరుపేదలకు మ�
డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పాత వీఆర్వోలు, వీఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని నిరుద్యోగులు ఖండించారు. మంగళవారం వారు సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�