ధరణి పోర్టల్ నిర్వహణ పేరుతో బీఆర్ఎస్ హయాంలో రైతుల డాటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారంటూ విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేయబోతున్నది. 2014కు ముందు న్న నిషేధిత భూముల జాబితాను అమలుచే�
రైతు భరోసాపై క్యాబినెట్లో మంత్రు ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని సమాచారం.
రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించునన్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలి
‘హైదరాబాద్లో రియల్ఎస్టేట్ రంగం పడిపోలేదు. చంద్రబాబు రాగానే ఏపీకి పెట్టుబడులు పోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. హైదరాబాద్-బెంగళూరు కేంద్రంగానే పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతికి తరుచుగా వ
ఇంటిజాగ ఉండి పూరి గుడిసెలు, కచ్చ ఇండ్లు ఉన్నవారికే తొలి విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. వికలాంగులు, వితంతువులు, తదితర నిరుపేదలకు మ�
డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పాత వీఆర్వోలు, వీఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని నిరుద్యోగులు ఖండించారు. మంగళవారం వారు సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�
అటవీశాఖ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని, పట్టాలున్నా గిరిజన రైతులను, పోడు రైతులను ఇబ్బందులకు గు రిచేస్తున్నారని అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యే లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో ‘భూభారతి’ని తీసుకొస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూరికార
భూభారతి బిల్లుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయం పూర్తికాకుండానే భూభారతి బిల్లును సభలో ప్రవేశపెట్టాలని మంత్రి
రైతుల భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఆర్వోఆర్ -24 చట్టాన్ని బుధవారం అసెంబ్లీలో మంత్రి ప్రవేశపెట్టా�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పేరు