ఇరిగేషన్ శాఖపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరికి వారుగా సమీక్షలు నిర్వహిస్తూ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంచుతాం’ ఇదీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఇప్పటిదాకా సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు స�
చారిత్రక వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం �
ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి నెత్తిన లక్ష అప్పు కూడా మోపేందుకు సిద్ధమైంది. ఇల్లు గడవడానికే కష్టపడే నిరుపేదలు ఇందిరమ్మ ఇంటిలో నడవాలంటే ముందు కనీసం ర
మూసీ నిర్వాసితుల కోసం నందనవనంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రం�
‘హలో బ్రదర్.. వాట్ ఈజ్ ఎస్ఎఫ్టీ రేట్ హియర్? హౌమచ్ రెంట్ ఫర్ టూ బీహెచ్కే?’.. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ బృందంలో కొందరు సభ్యులు ఆరా తీస్తున్న విషయాలివి. హాన్ నది, చుంగ్గై చూన్ న�
Musi River | అనుకున్నదే అయ్యింది. మూసీ నదికి, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రవహిస్తున్న చుంగ్ గై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ ప్రాజెక్టుకు ఏ మాత్రం సరిపోలదని ‘నమస్తే తెలంగాణ�
15 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక నాలుగు నెలలైనా పత్తా లేదు. ఎప్పు డు ఇస్తుందో కూడా తెలియదు. అతీ గతీ లేని నివేదికతో రైతుభరోసా పంపిణీకి లింకు పెట్టారు. రైతుభరోసాపై మంత్రుల కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి పెట్టుబ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్కేఎల్ఐఎస్) పనుల టెండర్లపై ఇరిగేషన్ శాఖ ఆది నుంచీ గోప్యతను పాటిస్తున్నది.
స్థానిక ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సారథ్యంలో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప�
కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది. వానకాలం పంట గడువు పూర్తికావస్తున్నా అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంపిణీకి గడువు �
పాలేరు నియోజకవర్గ రైతులు రాష్ర్టానికి రాజులయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్�