ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపనున్న విషయంలోపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, దాని అనుబంధ కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయా? హవాలా మార్గంలో భారీఎత్తున సొమ్మును విదేశాలకు మళ్లించాయా? కాగిత�
రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాఘవ ఇన్ఫ్రా, రాఘవ కన్స్ట్రక్షన్స్లతోపాటు పలు కంపెనీలపై అనేక ఆరోపణలున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఐటీ, కస్టమ్�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ మంత్రి పొంగుల�
నాగార్జున సాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు ఇటీవల గండి పడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే.
ఎట్టకేలకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు గండిపడి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో హరీశ్రావు సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి సర్కారు
వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి విధివిధానాలు ఖరారు చేసి అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అమృత్ పథకం టెండర్లలో తప్పు జరగలేదని నిరూపి
అమృత్ టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో వ
రెవెన్యూశాఖలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టీజీవో ప్రభుత్వాన్ని కోరింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
RRR Alignment | రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం 12 మంది అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రెవ�
ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్) బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగే కార్యక్రమాల్లో అతిథులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ప్�