ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, భూ భారతి పోర్టల్ను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున�
బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలు మీకు (మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క) వినపడలేదా? కనపడలేదా? ములుగు రోడ్షోలో పాల్గొన్న మీరు మీ మూలాలనే మరిచారా? అని ఆ మంత్రులపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్
Indiramma Houses | నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిర్వాసితు�
భూభారతి కోసం ప్రత్యేక ఫార్మాట్లో తయారు చేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజు ప్రజలకు ఇవ్వనున్నట్టు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
బేస్మెంట్ పూర్తిచేసుకున్న 2019 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. 20.19 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతిని రెఫరెండంగా భావిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ భారతితో భూ వివాదాల్లేని తెలంగాణ చూస్తామన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు.
భూభారతి అమలుపై రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన మూడు మండలాల్లో ఈ నెల 14న భూభారతి పోర�
ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుం ది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్�
హైడ్రాతో పాటు అస్తవ్యవస్థ విధానాలతో రాష్ట్ర రియల్ రంగాన్ని దెబ్బతీసిన సర్కారు ఇప్పుడు మరో పిడుగు వేసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నది.
సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన డొల్లతనాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను నిర్మించే పనులను ఎలాగూ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం... బీఆర్ఎస్ పూర్తి చేసిన వాటిని ప్రారంభించే విషయంలో
నమ్మకానికి, నాణ్యతకు చిరునామాగా ‘లలితా జ్యువెల్లరి’ రెండు తెలుగు రాష్ర్టాల్లో పేరొందిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శ�
పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకొని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్