‘దీపావళి కంటే ముందే బాంబులు పేలుతాయి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డే.. తాజాగా స్థానికసంస్థల ఎన్నికలకు ర�
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించి గడువులోగా పరిషరించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం అన్ని కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించనుండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అతిథు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అర్ధరాత్రి కూడా యాక్సెస్ ఉన్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాహుల్కు రేవంత్రెడ్డికి మధ
వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎండగడుతున్నారు. యాసంగి వడ్ల కొనుగోలు ఆలస్యమవుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలన
భూముల రిజిస్ట్రేషన్లలో ఇకపై ఆధార్ ఈ-సంతకాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నట్టు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ దశల్లో ఉన్న 5,364 ఇండ్లకు రూ.53.64 కోట్లు చెల్లిం�
Minister Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు (మే 20న) ఎలిగేడు మండలంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంత్రి పర్యటనకు జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్
భూభారతి చట్టాన్ని దుర్వినియోగం చేసే అధికారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని, గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్�
ఒక్కో ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులకు మించొద్దని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, నీట్ పరీక్ష ఏర�
నీట్ యూజీ పరీక్ష ఆదివారం జరుగనున్నది. రాష్ట్రంలో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా 72,507 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈసారి మూడంచెల భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు వెల్�
Indiramma House | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది.