తెలంగాణ ఏర్పాటుతోనే బడుగు, అణగారిన వర్గాల ప్రజల్లో మార్పు సాధ్యమైనదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రాజపేట శివారులోని గిరిజన భవన స్థలంలో ప్రభుత్వపరంగా నిర్వహించిన సంత్ �
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
కారణ జన్ముడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కొందరి పుట్టుక చరిత్రలో శాశ్వతం గా నిలుస్తుందని, దాన్ని ఎవరూ కాదనే పరిస్థితి ఉందన్నారు.
తాగునీటి కోసం ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ నేడు పల్లె ప్రజల కష్టాలను దూరం చేయనున్నాయి.
మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) ద్వారా సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి త�
రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 2023-24 బడ్జెట్లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
బియ్యం సేకరణలో భాగంగా ఎఫ్సీఐ తెలంగాణకు రూ.377 కోట్లు బాకీ పడిందని, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల
నకిలీ విత్తనాలు అమ్మినట్టు తేలితే పీడీ యాక్ట్ నమోదుచేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలపై స్పెషల్ టాస్క్పోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మానవుడు నిరంతర విద్యార్థని , జీవితంలో ఏదైనా సాధించాలంటే నిరంతర ప్రయత్నాన్ని ఓ సాధనగా మలుచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.