ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ ఆధారిత సంస్థ సిన్జెంటా సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక గ్రామీణ వేసైడ్ మార్కెట్ను ప్రారంభించింది.
Minister Niranjan reddy | తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దేశంలోనే అతిపెద్ద అగ్రి షోకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. హైటెక్స్ వేదికగా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించనున్నారు.
Minister Niranjan Reddy | వ్యవసాయరంగమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో వ్యవసాయరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినట్
Chandrababu | తెలంగాణ ప్రజలకు అన్నం తినటం అలవాటు చేసింది తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవగ
Minister Niranjan Reddy | తెలంగాణ (Telangana) ప్రజలకు అన్నం తినడం అలవాటు చేసింది నేనేనంటూ తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) తీవ�
తాండూరు కంది కాసులు కురిపిస్తున్నది. నియోజకవర్గంలో ఈసారి అత్యధికంగా కంది సాగైంది. ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’నకు దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉన్నది.
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
కరీంనగర్లోని మార్క్ఫెడ్ స్థలంలో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
స్వరాష్ట్ర పాలనతోడి గడిచిన 9 ఏండ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తూ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy |ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగా కొన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గిరిజనుల కోసం సేవాలాల్ మహరాజ్ భవనాల నిర్మా ణం చేపట్టినట్టు తెలిపారు.