తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల�
ఆత్మీయ సమ్మేళనాలు భంజనాన్ని లపిస్తున్నాయి.సమావేశాలు జరిగే ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయా పట్టణాలు గులాబీమయంగా మారాయి.
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
వాస్తవాల గురించి పూర్తి విశ్లేష ణ లేకుండా.. సగం సగం తెలుసుకొని అ‘సాక్షి’ కథనాల తో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నది. అభివృద్ధి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టా�
తెలంగాణలో సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు కట్టపై శనివారం లబ్ధిదారుల దరహాసం, సంక్షేమ జాతర సాగింది.
ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాల సాగును రాష్ట్రంలో విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అసోచామ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైద
రైతులకు సీఎం కేసీఆర్ మేలు చేస్తే.. ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని త
గతంలో ఇంత పెద్ద వడగండ్ల వాన ఎప్పుడూ చూడలేదు. నాకున్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పుచ్చకాయ, ఒక ఎకరం టమాట పంటలు వేశాను. పంటలు తీయడానికి వచ్చిన సమయంలో గత వారంలో అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ �
Minister Niranjan Reddy | కేంద్రం నుంచి ఏకాణ తేవడం చేతగాని బండి సంజయ్.. రైతుల పంట నష్టంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆ
BRS Party | వనపర్తి : భారత్ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం లేదు.. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan Reddy ) స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానిక�
Minister Niranjan Reddy | రైతులకు అధిక రుణాలిచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) బ్యాంకర్ల(Bankers)కు విన్నవించారు.