రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పరిపాలనతోనే ప్రతి ప ల్లె పురోగాభివృద్ధి సాధిస్తున్నదని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వనపర్తి మండలం అప్పాయ�
Minister Niranjan Reddy | రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరించి బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
తన ఆస్తులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (BJP MLA Raghunandan rao) చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, ఖండిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. అసలు ఆర్డీఎస్ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని రఘునం�
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎక్కడైనా తరుగు తీస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చర�
మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తున్నదని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం మహబూబ్నగర్లోని వానగుట్ట వద్దనున్న వక్ఫ్ ర�
చెక్డ్యాంల నిర్మాణంతో భూ గర్భజలాలు పెరిగాయని, దీంతో రైతులకు ఊరట లభిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులో ని అటవీ ప్రాంతంలో చేపట్ట�
యాసంగిలో పం డించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రాజపేటలో రాజనగరం పీఏసీసీఎస్ ఆధ్వ
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాం టి చిల్లర రాజకీయాలు బీజేపీకే చెల్లుతుందని గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పటేల్ వ
జిల్లా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో హార్టికల్చర్శాఖ ఆధ్వర్యంలో 53 రకాలకు చెందిన 50,285 మొక్కలను నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తుండడంతో ఎటు చూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నది. ఈక్ర�
ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఆనవాళ్లని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని చిన్నముద్�
Palamuru Lift | పాలమూరు ఎత్తిపోతల(Palamuru Lift) పనులు త్వరలో పూర్తికానున్నాయని, వీటి ద్వారా రైతులకు సాగునీరందించి దశాబ్దాల నాటి కలను నెరవేర్చనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy) అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహామేధావి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో.. బీఆర్ 132వ జయంతిలో భాగంగా ఆయన విగ�