ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పాలమూర�
Palamuru Lift | నాగర్కర్నూల్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా వట్టెం వద్ద నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, �
Palamuru Lift | నాగర్కర్నూల్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని
దళిత చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారి అభివృద్ధికి పాటుపడాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమ�
చెడపకురా చెడేవు.. అంటే ఇదే కావచ్చు. అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్�
ఈ ఏడాది వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్న అంచనాతో ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటితోపాటు మరో 14 లక్ష�
Minister Niranjan Reddy | రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో వ్యవసాయ శాఖ(Secretariat)పై తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
రాష్టంలోని రైతులకు రూ.76.66 కో ట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలను అందజేయనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం నూతన సచివాలయంలోని తన చాంబర్లో ఆసీనులైన వెంటనే ఈ ఫైల్పైనే తొలి సంత�
Good News | ఎన్నో రోజులుగా పచ్చిరొట్ట రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇక ఈ రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్లో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడుల వరద పారింది. ఈ రంగంలో ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.7,217.95 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూని�
పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్�
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. రైతులందరూ ఒకేచోట కూర్చొని సాగుపై చర్చించుకునేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. అంతేకాకుండా ఐదు వేల ఎకరాల
కష్టకాలంలో మక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. యాసంగి మక్కల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్కల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి
CM KCR | మక్క రైతుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. యాసంగిలో సాగైన మక్కలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయశా�
విత్తన రంగంలో విశేష కృషి చేసినందుకు నూజివీడు సీడ్స్ కంపెనీ చైర్మన్ మండవ ప్రభాకర్రావుకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. బుధవారం నగరంలో జరిగిన అగ్రిబిజినెస్ సమ్మిట్లో ప్రభాకర్రావుకు వ్యవసాయ శా�