Minister Niranjan Reddy | గత ప్రభుత్వాలు దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ వచ్చాయని.. మోదీ సర్కారు మాత్రం కోత విధించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికార�
వానకాలం వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మంచి దిగుబడులు సాధించాలంటే విత్తనాలే మూలాధారం.. నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసు�
Minister Niranjan Reddy | దేశ భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీపైనే ఆధారపడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan reddy) అన్నారు.
దివంగత సీఎం ఎన్టీఆర్ కారణజన్ముడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వెండితెరపై వెలుగు వెలిగిన ఎన్టీఆర్, కృష్ణ, దాసరి నారాయణరావు సినిమా రంగానికి చేసిన సేవలు స్థిరస్థాయిగా నిల�
కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపమైందని.. మల్లు భట్టి విక్రమార్క జిల్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హితవు పలికారు. బుధవారం ప్రకటనలో ఉమ్మడి జిల్ల�
Minister Niranjan Reddy | సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల�
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర
ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు నకిలీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అధికారులతో మంగళ�
దేశంలో ఉన్న విత్తన అవసరాల్లో దాదాపు 60శాతం తెలంగాణ నుంచి సరఫరా చేస్తూ విత్తన భాండాగారంగా రాష్ట్రం ఆవిర్భవించిందని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో చేనుచెలక పచ్చగా మారాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చలపర్తిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో నిర్మించ�
వారు చీకట్లో ఉండి అందరికీ వెలుతురును ఇచ్చేది విద్యుత్ శాఖనే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంతటి ప్రాధాన్యమున్న విద్యుత్ పరిశ్రమతోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తె�
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతో నేడు తెలంగాణ దేశ�
భవిష్యత్తులో తాగు, సాగునీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టులు, కాల్వలు నిర్మిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో పల�
ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్
కోర్టు కేసులతో ఇంటి దొంగలు అడ్డుకోవడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.