Rythu Bandhu | రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
రాష్ట్రంలో 11వ విడత రైతుబంధు ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు పైసలు ఖాతాలో పడిన మెసేజులతో రైతన్నల మొబైల్స్ మోగాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగ
రైతుబంధు సంబురం మొదలైంది. సోమవారం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
పెద్దపల్లి సిగలో మరో నగ వచ్చి చేరనుంది. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు.
Rythu Bandhu | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10�
ఈ ఏడాది రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమవడం, వర్షాలు సాధారణ స్థాయిలోనే కురుస్తాయన్న అంచనాలు వెలువడుతుండటంతో రైతులు తదనుగుణంగా పంటలు సాగు చేసేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
స్వరాష్ట్ర పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మం�
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఉమ్మడి జిల్లా జోహార్ పలికింది. ఊరూ.. వాడా నివాళులు అర్పించింది. గ్రామ, మండల, నియోజ కవర్గ, జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాల వద్ద జై కొట్టారు. ప్రొఫెసర్ జయశంకర్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమ అమరులను మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్మరించుకున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ�
గత తొమ్మిదేండ్లల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలే నేటి దశాబ్ది ఉత్సవాలు అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి, అంకాయపల్లితండా, దొడగు�
ఉమ్మడి జిల్లాలో పచ్చని పండుగ అంబరాన్నంటింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితోత్సవం ఊరూరా ఉత్సాహంగా సాగింది. మహిళలు బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల�
పల్లెపల్లెనా ప్రగతి మురిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రగతి పండుగ నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల ఎదుట జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలోని కల్యాణసాయి ఫంక్షన్�
నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరక ఉల్లాసం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. పోలీసు, యువజన, క్రీడా శాఖల ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగా�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.