కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా (Fasal bima) పథకం విఫలమైందని, రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యే పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan redd
రైతు ముఖంలో శాశ్వత చిరునవ్వును చూడటమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కొనసాగింపుతో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ పూర్తయిందని �
Minister Niranjan Reddy | వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో
Crop Loan | హైదరాబాద్ : తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాపీ చెల్లింపులకు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుదలయ్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యా�
Crop Loan Waiver | రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నెలన్నరలోగా ఈ కార్యక్రమానికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతాంగ సంక్షేమం, �
Koheda Market | సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో అధునాతంగా నిర్మిస్తామని తెలిపారు.
పలువురు యువకులు ఉన్నత చదువులు చదివి వ్యవసాయం వైపు మళ్లటంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మీరే తెలంగాణ భవిష్యత్తు అని, రేపటి తరానికి ఆదర్శమని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, వచ్చిన మార్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
అధికారులు సమిష్టిగా పనిచేసి జి ల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఐడీవోసీ చాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
Minister Niranjan Reddy | వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంట్ లోవోల్టేజ్ లేకుండా సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్
ముసురు వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పాత ఇండ్లల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నీటి ప్రవాహం గల కల్వర్టులు, ప్�
Minister Niranjan Reddy | పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువలు ఉండాలి. వానాకాలం, యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ మంత్
తెలంగాణకు వస్తా.. అక్కడి వ్యవసాయ ప్రగతిని చూస్తా.. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని ఉన్నది. మానవాళిని ప్రభావితం చేసినవిగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) గుర్తించిన 20 బృహత్ పథకాల్లో �
Wanaparthy | ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్డ్ అయిన తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో బయటకు రాలేకపోయిన. రెండ్రోజుల కిందట మా పిల్లలు వనపర్తి అభివృద్ధికి సంబంధించిన డాక్యుమెంటరీని చూపించారు బిడ్డా. దాన్ని చూసి ఆశ్చర్య