వనపర్తి జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న రాజభవనాన్ని మైసూర్ ప్యాలెస్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. వనపర్తి రాజభవనాన్ని సంస్థానాధీశులు 24 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. మూడో రాజా రామేశ్వర్రావ�
జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్ష కేంద్రంలో ఆదివారం ఒకేరోజు 32 కాన్పులు చేసినట్లు ప్రొఫెసర్, హెచ్వోడీ అరుణకుమారి తెలిపారు. గతంలో జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్వో 28కాన్పులు చేసిన రికార్డు ఉందని, దానిని ఈ �
ఏ కారణంతోనైనా బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయినా, ఖాతా నంబరు మారినా, డీబీటీ ఫెయిలైనా రుణమాఫీ కావాల్సిన రైతులు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని, స్తంభించిన ఖాతాలన్నింటికీ రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిర�
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలనదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు.
వనపర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారా స్థాయికి చేరింది. మాజీ మం త్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి వర్గీయులు తోపులాడుకున్నారు. మాటల యుద్ధం చేసుకున్నారు.
Wanaparthy | వనపర్తి రాజ భవనానికి వందేండ్లకు పైబడిన చరిత్ర ఉందని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్న ఈ రాజభవనాన్ని అత్యంత వైభవోపేతంగా పూర్తిస్థాయిలో పున�
Minister Niranjan Reddy | సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
పాలమూరు జిల్లా వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరలో నీళ్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ వద్ద శనివారం నిర్వహించనున్న రైతు సంబురాల ఏర్పాట్ల�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల పథకం రిజర్వాయర్ మీద సంబురాలు నిర్వహించాలని, రై తన్నలతో కలిసి సంతోషాన్ని పం చుకోవాలని.. ఇది తెలంగాణ విజయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రకటనల�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులతో ఇక పాలమూరు (Palamuru) ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుదీర్ఘ ప్రయత్నాలతో ఎత్తిపోతల పథకాన
సీఎం కేసీఆర్ను తిట్టినంత మాత్రాన నీవు హీరో కాలేవు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకు లేవు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచే�
Minister Niranjan Reddy | ఏ వృత్తిలోనైనా నిబద్ధతతో పనిచేస్తే తగిన డబ్బు, గౌరవం లభిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 350 మంది ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్ సంఘం సభ్యు�
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) తాను మరణించినా పాట రూపంలో కోట్లామంది జనం గుండెల్లో నిలిచే ఉంటారని వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుం
శాసన మండలి రేపటికి (Legislative council) వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన మండలిలో.. విద్య, వైద్యం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుదీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.