తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనతికాలంలోనే సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో జాతీ�
‘పాలమూరు’ జలాలు దేవుడి పాదాలను తాకాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో తమ ఏండ్ల కలసాకారం కావడంతో ఉబికివచ్చిన కృష్ణా జలాలను తీసుకెళ్లిన ప్రజలు తమ గ్రామాల్లో దేవుళ్లకు అభిషేకించి, పులకించిపోయారు.
Minister Niranjan Reddy | సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణే సీఎం కేసీఆర్ లక్ష్యం, పాలమూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి నాడు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. ఈ పథకం పూర్తితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కాబోతున�
Minister Niranjan Reddy | రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ తెలిపారు.
ముందుచూపు, సుదూర లక్ష్యంతో రానున్న తరానికి ఏమి కావాలో ఆలోచన చేసి వనపర్తి జిల్లాలో విద్యాసంస్థలను నెలకొల్పినట్లు వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటితో వందేండ్ల గోస తీరనున్నదని, సాగునీటి రంగంలో ఇది చారిత్రాత్మక విజయమని, నాడు దగాపడిన జిల్లా నేడు సాగునీటికి కేరాఫ్గా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్�
Minister Niranjan Reddy | తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలేనని మంతి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్ర�
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. కాంగ్
Niranjan Reddy | తెలంగాణలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎరువులపై సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దపు అతిపెద్ద మానవ విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని వెల్లడించారు.
Niranjan Reddy | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభంతో పాలమూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కాబోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్