వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు కావలి అశోక్ మంత్రి నిరంజన్రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నాడు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్రెడ్డి భారీ మెజారిట
Minister Niranjan Reddy | దేశంలోనే మాడల్ జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజ�
Niranjan Reddy | వనపర్తి : గెలిపించే బాధ్యత ప్రజలది అయితే.. అభివృద్ధి బాధ్యత బీఆర్ఎస్ పార్టీది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కులాలకు చెందిన దివ్యాంగులకు మంత్రి నిరంజ�
బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 22 నుంచి 29 వరకు మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి మంత్ర�
Borlaug Dialogue | తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితాహహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇ�
Minister Niranjan Reddy | రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నివసిస్తున్న వనపర్తి వాసులతో కర్మన్ఘాట్లో ఉన్న అనంతరెడ్డి గార్డెన
పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి.
దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ వ్యవసాయరంగం టార్చ్బేరర్గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే, దేశం ఆనుసరిస్తున్నదని చెప్పారు.
ప్రజాహితం కోసం సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి పథంలో పయణింపజేసి దేశానికే దిశానిర్దేశంగా �
సీఎంగా కేసీఆర్ను మూడోసారి ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం పెబ్బేరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్లా
Minister Niranjan Reddy | రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్కు, బీఆర�
Minister Niranjan Reddy | వెనుకబడిన ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్�
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం గోపాల్పేట, రేవ ల్లి మండలాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి రూ.26కోట్ల అభివృద్ధ�
తెలంగాణ కోసం పోరాడి సాధించిన, అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.