ప్రధాని మోదీ పాలమూరు సభలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఊసేలేదని మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో మోదీ ఇచ్చిన ఎన్నికల ప్రచారం హామీ మోసపూరితమేనా? అని ప్రశ్నించారు. పీఆర్ఎల్ఐఎస్
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పార్థివదేహానికి వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాళి అర్పించారు. శనివారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మ
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�
వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్రెడ్డితో (Minister Niranjan Reddy) కలిసి శంకుస్థాపన చేశారు.
తొమ్మిదేండ్లల్లో పక్క ప్రణాళికాప్రకారం చరిత్రలో నిలిచిపోయే పనులను చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో మంత్రి కేటీఆర్ పర్యట�
వనపర్తి పట్టణంలో ప్రగతి పండుగకు వేళైంది. జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. శుక్రవారం రూ.666.67 కోట్ల పనులకు ఐటీ, పు రపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
పేరుకే సప్త సముద్రాలు.. చుక్కా నీరు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న వనపర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలన్న ధ్యాస నాటి పాలకులు చేయలేదు. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా బీడు భూముల్లో పారించాలన్న త�
వనపర్తి పట్టణం ఐటీ సొబగులు అద్దుకోనున్నది. రూ.10 కోట్లతో ఐటీ టవర్ నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వనపర్తి నియో�
పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన ఒలియదాసరి గోవిందమ్మ నెత్తిన మూటతో గ్రామగ్రామాన తిరుగుతూ చీరలు విక్రయించేది. వచ్చిన చాలీచాలని డబ్బులతో ఇద్దరు దివ్యాంగులైన కొడుకులను చూసుకునేది.
మట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని, భూమిపై మానవ మనుగడ సాగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన ‘హార్ట్ఫుల్నెస్' సంస్థ, ‘4 ఫర్ 1000’ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆసియా-ప�
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.