Minister Niranjan Reddy | వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్ అని, రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న�
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యువతకు సూచించారు.
ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ఈ పాట రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ రైతాంగ దుస్థితికి, తెలంగాణ వ్యవసాయ దీనస్థితికి, తెలంగాణ ప్రజలు ఉపాధి కోసం వలసపోయిన అవస్థలకు అద్దం పడుతున్�
Minister Niranjan Reddy | తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సాగులో ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు అమెరికాలోని అయోవా రాష్ట్రంల
వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో దశాబ్దాలపాటు కలగా ఉన్న పనులను సైతం చేపడుతున్నారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు �
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమే దండుగ అని ఆ రంగాన్ని పట్టించుకోకపోవడంతో పొలాలన్నీ బీడు భూములుగా మారగా.. ప్రజలు వలస పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ మంత్రి
Minister Niranjan Reddy | రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో కొన్ని కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తి దారులకు ఉపాధి కల్పించేందుకే సీఎం కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని మంత్రి నిర�
మిగతా రాష్ర్టాలతో పో ల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో బుధవారం
Minister Niranjan Reddy | రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) వెల్లడించారు.
Minister Niranjan Reddy | ఆధునిక సాంకేతికత, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందానికి అమెరికా పర్యటన
మండలంలోని ఏదుల గ్రామం మండలంగా మారనుంది. మండల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి, ఎ�