ఆలస్యమైనప్పటికీ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదునుగా రైతులు సాగు పనులను ముమ్మరం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక
ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా దవాఖానల్లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టి
Minister Niranjan Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ తప్పదని మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి హెచ్చరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్
రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు.
తండాల్లో నాగరికత పెరిగి.. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందారని, కష్టపడే తత్వమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపా రు.
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
Minister Niranjan Reddy | రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలో పోడు భూముల పట్టాల పంపిణీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనేక దశాబ్దాలుగా సాగుచేసుకొని వాళ్ల జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి గిరిజను
రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని �
విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణవాసులు రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. బుధవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అ
మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ�
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
తెలంగాణ అనుసరిస్తున్న విత్తన పరీక్ష విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన టిస్టా విత్తన ల్యాబ్ అద్భుతంగా ఉన్నదని, ఇలాంటి ల్యాబ్ల ద్వారా రైతులకు నాణ్యమ�