ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల
Niranjan Reddy | రాజన్న సిరిసిల్ల : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు పడ్డాం.. కానీ తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రైతన్న తలెత్తుకొని బతుకుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాల
Minister Niranjan Reddy | రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన ఎల్కే అద్వానీ(LK Advani)ని రాష్ట్రపతి కాకుండా ఏం చేశావో యావత్ దేశానికి తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy) ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi)
మిట్ట ప్రాంతాలకూ సాగునీరు అందనున్నది. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా సమీపంలో నిర్మిస్తున్న లిఫ్ట్ బీడు భూములకు వరంగా మారనున్నది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక
దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీది మితిమీరిన రాజకీయ ఆకాంక్ష అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కేంద్ర�
Minister Niranjan Reddy | ప్రపంచలో అన్నింటికన్నా సహకార శక్తి అత్యంత బలమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు.
ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యంతోపా టు సముచితస్థానాన్ని కల్పిస్తున్నద ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నం�
బాబూ జగ్జీవన్రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో మార్పు కోసం పాటుపడాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ల
కవులు, కళాకారుల ను ఆదరించి, గౌరవించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఉమ్మడిరాష్ట్రంలో కవుల ప్రతిభ నిరాదరణకు గురైందని, బానిసత్వపు దారిద్య్రం నుంచి వారు బయటపడాలని మంత్రి పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్ అని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీరాపల్లిలో సోమవారం సత్తు