ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్పై విపక్షాలు కారుకూతలు కూస్తే సహించం.. ఖబడ్దార్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలస�
పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హె�
Telangana | హైదరాబాద్ : రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్రతిపక్షాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan reddy ) హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలపై రాజకీయాలు చేయడం తగ
ఔషధ మొకల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్లోని ఔషధ, సుగంధ మొకల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ర�
రైతులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, విద్యుత్శాఖ తరఫున చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విద్యు
మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని మహిళ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహిళలకు సర్కారు అండగా ఉంటూ, అన్ని దశల్లో వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు.
Minister Niranjan Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR )ను ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై కక్షపూరిత కేసులు నమోదు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(
వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ మరింత పరుగులు పెట్టనున్నది. సాగునీటి జలాలను ఒడిసిపట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.