Minister Niranjan Reddy | రైతుల మరణాలను ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బు�
ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం�
Union Budget-2023 | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని, కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందనది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కే
తెలంగాణలో శాశ్వతంగా నీటి కరువును తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. జలవనరులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టును ఒడిస�
అధికారంలో కి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ లో హస్తం పార్టీ నేతల వ్యాఖ్యలపై సోమవారం మంత్రి న�
పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఆ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
Palamuru Lift Irrigation | కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి, అడ్డంకులు సృష్టించకుంటే, ఈ పాటికే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్ట
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వలసలు వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.