ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో లిఖించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
నష్టాలబాటలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో లాభాల బాటలో నడిపిస్తున్నామని చైర్మన్ చిట్యాల నిజాం�
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ తారకమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారం�
Rythubandhu | రైతు బంధు నిధులు రూ. 564.08 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 2,49,969 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. 11 లక్షల
అంధత్వాన్ని నివారించడానికే తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన బృహత్తర కార్యక్రమం ‘కంటివెలుగు’ అని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
రైతుబంధు నిధులను ప్రభుత్వం ఆదివారం కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 8.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,847 మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
Minister Niranjan reddy | వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన