Minister Niranjan reddy | ఎత్తైన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చుట్టూ నీరున్నా పొలాలకు నీరందక రైతులు నిరాశ పడ్డారని మం�
రైతులు ఆయిల్పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్లోని ఆయిల్పామ్ నర్సరీని క్షేత్రస్థా�
Minister Niranjan Reddy | చుక్క నీళ్లు దొరకని దుబ్బాక ప్రాంతంలో సీఎం కేసీఆర్ సముద్రాన్ని సృష్టించారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు నీళ్లు దొరకని పరిస్థి�
Rythu bandhu | పదో విడత రైతుబంధులో భాగంగా రెండో రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. మొదటి రోజైన బుధవారం ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.607.32 కోట్లు
రైతుబంధు, రైతుబీమాతోపాటు ఇక్కడి పథకాలన్నీ దేశవ్యాప్తం చేసి.. దేశం పురోభివృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
పాశ్యాత్య దేశాల్లో ఉన్నట్లు అందరికీ సమానహక్కులు, సమాన గౌరవం మన దేశంలోనూ రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Minister Niranjan reddy | సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగునీటి రాకతో గ్రామా
దేశంలోని రైతులు యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థాయిలో నిలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.