అంతర్జాతీయ ప్రమాణాలతో 167ఎకరాల్లో కొహెడ పండ్ల మార్కెట్ను నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో ప�
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోహెడలో నిర్మించనున్న మార్కెట్ను దేశంలోనే నంబర్ వన్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన పూర
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం దీనస్థితిలో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
Minister Niranjan reddy | తన పేరిట వస్తున్న వాట్సాప్ సందేశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో ప్రజలను మోసం చేస్తున్నార
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
Minister Niranjan Reddy | తెలంగాణ సాధించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ �
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
Niranjan reddy | తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకోవాలని సూచించారు. పల్లె నిద్రలో
ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందజేసి ప్రతిఒక్కరికీ పని కల్పించి వలసలను నివారించిన ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సంక