Minister Niranjan Reddy | జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో మందిరంలో రెండు పడక
సీఎం కేసీఆర్ విజన్తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
Minister Niranjan Reddy | ఉత్తరాదిలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతుంటే.. తెలంగాణలో మాత్రం రాకెట్ వేగంతో పెరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం నియోజక వర్గం జింకల
జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు విద్యా కుసుమాలుగా నిలిచాయి. రుచికరమైన భోజనం.. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మెరుగైన వసతులు విద్యార్థులకు అందుతున్నాయి. అందుకే ఈ స్కూళ్లల్లో సీట్లకు భలే డిమాండ్ పెరి�
Minister Niranjan Reddy | వ్యవసాయంలో విత్తనమే కీలకమని, అది బాగుంటేనే రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం�
Minister KTR | తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న
Minister KTR | రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను
సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రంలో ఉచిత చేపపిల
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక కార్యక్రమాల వల్ల కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
minister niranjan reddy | యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓ పక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడిబట్టలతో ప్రమాణం �
దక్షత కలిగిన కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి జల జం సత్యనారాయణ అని, ఆయన మా ట్లాడిన మాటలను అర్థం చేసుకోవడానికి చాలా ఆలోచించాల్సి వచ్చేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్
బీజేపీ ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తున్నది తప్ప.. ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.