మెట్ట ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఆయకట్టును పెంచుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని చాకలిపల్లి శివారులో మంత్రి సొంత ఖర్చులతో నిర్మించిన మైనర్ కాల్వను మంగళవ�
రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలక
Minister Niranjan Reddy | : తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థను పటిష్టం చేశాం. ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు అప్పగించిన తర్వాత అవి బలపడ్డాయి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ప్రపంచంలో రెండో అత్యధిక సాగు భూమిగల భారత్ ఇతర దేశాల నుంచి పప్పులు, నూనెగింజలను దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమని, కేంద్రం తగిన ప్రణాళికలు రూపొందించి వీటి సాగు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �
Minister Niranjan Reddy | రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్కు సాగు నీళ్లు తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. నిబంధనలకు లోబడి అర్హులైన నిర్వాసితులందరికి అందరికి పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Minister Niranjan Reddy | వనపర్తి మండలం రాజాపేట పెద్దతండాకు చెందిన రాజాపేట సింగిల్ విండో కాంగ్రెస్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ టీఆర్ఎస్లో చేరారు.
చిరుధాన్యాలకు మద్దతు ధర కల్పించడంతోపాటు మొత్తం పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే రైతులు చిరుధాన్యాల సాగుకు మొగ్గు చూపుతారని చెప్పారు.
రాష్ట్రంలో సాగునీటి రాకతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్లో నీటిఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేసినట�
Minister Niranjan Reddy | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిలోగా పూర్తవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు పక్కనపెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో శరవేగంగా
Minister Niranjan Reddy |సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Minister Niranjan Reddy | మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సరళ సాగర్ ప్రాజెక్ట్లో ఉచిత చేప పిల్లలను వదిలారు.