తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబ
Minister Niranjan Reddy |తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మార్పు సాధ్యమైంది. సాగునీరు వచ్చి పంటలు పండుతుండడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. తెలంగాణ రాకుంటే ఈ మార్పు సాధ్యమయ్యేది కాదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy | గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబురాలు అంబురాన్నంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జై తెలంగాణ నినాదం మార్మోగింది. జాతీయ పతాకాలను చేతబూని.., తెలంగాణ పాటలతో కూడిన డీజే చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు చేపట�
Minister Niranjan Reddy | రెడ్హిల్స్ ఫ్యాప్పీలో సీడ్స్మెన్ అసోసియేషన్ వార్షిక భేటీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్మెన్ అసోసియేషన్ ఫౌండర్ యోగేశ్వర
వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అండగా ఉండి, ఆర్థిక బరోసా కల్పించేందుకు ‘ఆసరా’ పెన్షన్లను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం�
నాగర్కర్నూల్ : మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మైనింగ్ నిధులను వినియోగించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరే�
వనపర్తి : వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతామని తేల్చిచెప�
వనపర్తి : ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరంగాపూర్ మండలం రంగ సముద్రం జలాశయం, పెబ్బేరు మండలం మహాభూపాల సముద్రంలో చేపపిల్�
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల�
నాగర్కర్నూల్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు దాదాపు మూడు దశాబ్దాల కాలం కమ్యూనిస్టు పెద్దన్నగా ఉన్న కామ్రేడ్ మాడ్గుల లింగా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. లింగారెడ్డి మృతి పట్ల వ్యవసాయ
భవిష్యత్తు తరాలకు వారధి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా మీట్- గ్రీట్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలన ఈ తరానికి వరం, భవిష్యత్తు తరాలకు వారధి అని వ్యవసాయశాఖ మ�