భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు కార్యాలయాల సేవలను విస్తృతం చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. గత నెల 16వ తేదీ నుంచి గ్రేటర్ వార్డు కార్యాలయాల సేవలు అందుబాటులోకి రాగా.. దాదాపు అన్ని వార�
Hyderabad Metro | హైదరాబాద్ పాత నగరంలో మెట్రో రైలు కూత పెట్టనున్నది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాతనగరం వరకు విస్తరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశి
Telangana | జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతోపాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది.
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లా తన సొంత నిధులతో సర్కారు బడిని నిర్�
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే రూ. 33,248.53కోట్లు ఖర్చు చేసి 35 ప్రాజెక్టులు వినియోగంలోకి రాగా..ఈ నెలాఖరులోగా ఇందిరాపార్కు స�
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?
Minister KTR | ట్విట్టర్ వేదికపైగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, రూ.100కోట్లు ఖర్చ�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సత్తుపల్లి గ్రామపంచాయతీ.. నగర పంచాయతీగా పదోన్నతి పొందింది. ఆ తర్వాత మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. అయితే గతంలో ఉన్న ఇరుగు గదుల్లోనే అధికారులు, సిబ్బంది పాలనను నెట్టు�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.