సాయిచంద్ ఈ కాలానికి లభించిన అరుదైన వాగ్గేయకారుడు. అమరచింతలో ఉద్భవించిన ఆ కంఠానికి మంద్రస్థాయిలో కూడా వీర రసాన్ని పలికించడం తెలుసు. శ్రోతకు ఏ రూపంలో సందేశాన్ని అందించాలో తెలుసు. బాల్యంలోనే అమ్మను కోల్ప�
కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, 2.20 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మాట్లాడటం గురవింద సామెత కన్నా హీనంగా ఉన్నది. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, మోసం చే�
తల్లిదండ్రు ల మరణంతో అనాథలైన ముగ్గురు చి న్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉచితంగా విద్యను అందించడంతోపాటు.. 18 ఏండ్లు నిండే వరకు ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా �
KTR | హైదరాబాద్ : వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కాజీ�
Bayyaram Steel Plant: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని, ముడి ఇనుము.. నీళ్లు, విద్యుత్తు, బొగ్గు, నైపుణ్యం ఉన్న వర్క్ఫోర్స్ ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘ కాలం నుంచ
ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం కాబట్టే నేడు తాను చేపట్టిన ప్రగతియాత్రకు కాలనీల మహిళలు, ప్రజలు మంగళహరతులతో.. �
Minister KTR | ధరణి ద్వారా ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్ర�
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో చేనేత పరిశ్రమపై ఆధారపడి 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అత్యధికంగా పోచంపల్లిలో నేత కార్మికులు ఉన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చ
బోయినపల్లి మం డలం విలాసాగర్ రైతులకు సాగు నీరు విడుదలైంది. దీంతో రైతులు సంతోషంలో ఉన్నారు. విలాసాగర్ పెద్ద చెరువు నింపేందుకు ప్రభు త్వం వరద కాలువ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పా టు చేసి మోటర్లు బిగించారు.
ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దున్న ప్రభుత్వం ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. సర్కారు దవాఖానల్లో మిషన్ 80 పర్సెంట్ పేరుతో ప్రత్యేక పైలెట్ ప్రాజెక్ట్కు శ్రీకార�
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పరీవాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల అవసరాలను తీర్చగలుతున్నామని శుక�
రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కార్యక్రమం మొదలైంది. స్టార్టప్ కేంద్రంగా ఉన్న టీ-హబ్ ఆధ్వర్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రత్యే
KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రై�