తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం (Cabinet sub committee) భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు క�
దశాబ్దాల కాలం గా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలక�
తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకు చట్టపరంగా ఎలాంటి హక్కులూ లేవు. తమకు పట్టాలిచ్చి యజమానులను చేయాలంటూ సాగుదారులు చేసిన డిమాండ్ల పరిష్కారంపై సమైక్య సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతే కా
నిరుపేద దళితులకు తెలంగాణ సర్కారు ఆర్థిక భరోసానిస్తున్నది. చిరువ్యాపారాల స్థాపనకు కుటీర వ్యాపార పథకం కింద ఒక్కొక్కరికి 50వేలు అందిస్తూ అండగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ స్కీం (పెట్టి) కింద రాజ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు మూడు గంటలకుపైగా మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి కలియదిరిగిన ఆయన, ముందుగా ఉదయం 11.15 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల�
రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అసోసియేషన్లు ముందుకురావడం హర్షణీయమని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్�
KTR | సీఎం కేసీఆర్.. ఆదివాసీ, గిరిజనుల గుండె చప్పుడు.. ఆత్మబంధువు అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ, గిరిజనులకు భూమి పట్టాలు అందించి వారి
ఉద్యోగాల కోసం దేశంలో కోట్లాది మంది యువత పడిగాపులు కాస్తున్నారు. గడిచిన రెండేండ్లలో చూడని స్థాయిలో నిరుద్యోగిత పెరిగిపోయిందని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కా�
KTR | స్టార్టప్లకు ప్రోత్సాహం, ఆవిష్కరణల్లో టీహబ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నదని, గొప్ప విజయాలు సాధిస్తూ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష సీఎం కేసీఆర్ నెరవేర్చారని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం తెలిపారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
KTR | రాజన్న సిరిసిల్ల : ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలకు భూముల పట్టాలు అందించి, వారి చిరకాల కోరికను నెరవేర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రాష�
Minister KTR | చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ�